కొత్తగా రామడుగు మండలం

Advertisement

అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కొత్తగా మరో మండలం ఏర్పాటైంది. ధర్పల్లి మండలంలోని రామడుగు ను మండలంగా ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధర్పల్లిలోని రామడుగు, మైలారం, కేశారం, కొనేపల్లే, చల్లగర్గ, డిచ్పల్లి లోని కొరట్పల్లి, సుద్దులంతో కలిపి మొత్తం ఏడు గ్రామాలతో రామడుగు మండలం ఏర్పాటైంది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | మూడు రోజుల్లో నగరంలోని ఆక్రమణలను తొలగించాలి