గోమాతకు అంత్యక్రియలు

Advertisement

అక్షరటుడే, ఆర్మూర్‌: రోడ్డు ప్రమాదంలో మరణించిన గోమాతకు ఆర్యసమాజ్‌ సభ్యులు శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. శనివారం ఉదయం పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదంలో ఆవు మృతి చెందింది. ఆర్మూర్‌ సర్వసమాజ్‌ అధ్యక్షుడు రాజు, ఖాందేశ్‌ ప్రశాంత్‌ కలిసి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Jeevan Reddy | జీవన్‌రెడ్డితోనే ఆర్మూర్‌ అభివృద్ధి