నిజామాబాద్ లో ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు

అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సీపీ సత్యనారాయణ దగ్గరుండి బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచారు.

Advertisement
Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Drunk and Drive | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో 8మందికి జైలు