అక్షరటుడే, నిజామాబాద్: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆ శాఖ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. మంత్రిని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి నాయకులు ప్రశాంత్ పాల్గొన్నారు.