Tirumala | శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ
Advertisement

అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వర స్వామిని 79,478 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,667 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 4.05 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  TTD | తిరుమల అన్న ప్రసాదంలో ‘వడ’