అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ Tirumala darshan కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి పెరిగింది.
Advertisement
దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వర Tirupati Temple స్వామిని 73,078 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,831 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.3.58 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement