అక్షరటుడే, కామారెడ్డి : పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు ఓ ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధమైంది. గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే స్కూటీ పూర్తిగా కాలిపోయింది....
అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్ నాయకులు అనవసరపు మాటలు మాని.. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నాయకుడు బాజిరెడ్డి జగన్ అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...
అక్షరటుడే, వెబ్ డెస్క్: పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు సేవా పతకాలను అందించనుంది. ఈ మేరకు ఆయా పతకాలకు ఎంపికైన అధికారుల జాబితాను ప్రత్యేక...
అక్షరటుడే, వెబ్ డెస్క్: సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులు నడపాలని...
అక్షరటుడే, వెబ్డెస్క్: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేదపండితుల ఆశీస్సుల మధ్య మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు....