అక్షరటుడే, వెబ్ డెస్క్: ఏడాది కాంగ్రెస్ పాలనపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు. ఇన్ని రోజులు మౌనంగా, గంభీరంగా చూస్తున్నానని పేర్కొన్నారు. తాను చెప్పినా ప్రజలు వినలేదని.....
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: పీఎంపీఎఫ్ నిజామాబాద్ జిల్లా డైరీ, క్యాలెండర్లను టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు. హైదరాబాద్లో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఎంపీఎఫ్...
అక్షరటుడే, ఆర్మూర్: మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గిరిబాబు మాట్లాడుతూ.. లెప్రసీ వ్యాధి ముఖ్యంగా...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: పసుపు బోర్డు ఛైర్మన్గా పల్లె గంగారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో శుక్రవారం ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ...