అక్షరటుడే, ఇందూరు: విద్యాభివృద్ధికి ప్రతి పాఠశాల యాజమాన్యం కృషి చేయాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శివరాత్రి యాదగిరి, రమణా రావు అన్నారు. నగరంలోని సందీప్ గార్డెన్లో శుక్రవారం ట్రస్మా జిల్లా కార్యవర్గ...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: అర్హులైన పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు అందించాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం గురించి జీజీహెచ్లోని సమావేశం హాల్లో...
అక్షరటుడే, నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులు శుక్రవారం మూడో విడత నీటి విడుదల చేపట్టారు. ఆయకట్టు కింద సాగవుతున్న 1.35లక్షల ఎకరాల్లో పంటల సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1300 క్యూసెక్కుల...
అక్షరటుడే, బాన్సువాడ: తెలంగాణ ఉద్యమం, ప్రజా సమస్యలపై గద్దర్ సమాజాన్ని నిరంతరం చైతన్యం చేశారని మాల సంఘం బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు దేశాయిపేట్ ప్రశాంత్ అన్నారు. గద్దర్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆర్...
అక్షరటుడే, వెబ్ డెస్క్: 2024 YR4 అనే ఉల్కను NASA శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది 2032లో భూమిని ఢీకొనే అవకాశం ఉంది. ఈ గ్రహశకలం 130 నుంచి 300 అడుగుల పొడవుతో ఉంది....