అక్షరటుడే, నిజామాబాద్సిటీ: వాహనదారుల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో పోలీస్, రవాణా...
అక్షరటుడే, బోధన్: సాలూర మండలకేంద్రంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర నాయకుడు వెంకటస్వామి సమక్షంలో ఎన్నిక నిర్వహించారు. మండలాధ్యక్షుడిగా శంకర్, ప్రధాన కార్యదర్శిగా దిలీప్, ఉపాధ్యక్షులుగా విజయ్, బాలరాజ్, రవికిరణ్...
అక్షర టుడే, ఆర్మూర్: ఆలూర్ మండల ఎంపీటీసీ ఎన్నికల ఓటరు ముసాయిదాను ఎంపీడీవో సాయిరాం శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు గుర్తించామని తెలిపారు....
అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బాలరాజ్, మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దశరథ్ డిమాండ్ చేశారు. ఈ...
అక్షరటుడే, వెబ్డెస్క్ : విద్యపై ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. విద్యాశాఖను తన వద్దే పెట్టుకుని.. నిరంతరం...