అక్షరటుడే, బాన్సువాడ: నస్రుల్లాబాద్ శివారులో ఈనెల 29న సీజ్ చేసిన ఇసుక నిల్వలను ఫిబ్రవరి 4న వేలం వేయనున్నట్లు తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 10 ట్రాక్టర్ల ఇసుక ఉందని,...
అక్షరటుడే, కామారెడ్డి: స్త్రీనిధి రుణాలను పారదర్శకంగా పాస్ మిషన్స్ ద్వారా వసూలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో పాస్ మిషన్లను సమాఖ్య ప్రతినిధులకు ...
అక్షరటుడే, వెబ్డెస్క్: పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై స్పందిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి భవన్ ఖండించింది. అత్యున్నత పదవి గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. రాష్ట్రపతి అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోతున్నారని...
అక్షరటుడే, బిచ్కుంద: ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన డోంగ్లి మండలంలోని ఎంపీటీసీ పరిధి నుంచి మొగా గ్రామాన్ని వేరు చేయాలని పలువురు గ్రామస్థులు, నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం మద్నూర్ ఎంపీడీవోకు...
అక్షరటుడే, ఇందూరు: ఆర్టీసీలో ఉత్తమ శిక్షణ కలిగిన డ్రైవర్లు ఉంటారని.. ఇందులో ప్రయాణం సురక్షితమని డీటీవో ఉమామహేశ్వరరావు అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రమాద రహిత సర్వీస్ రికార్డు కలిగిన ఆర్టీసీ...