అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ తహశీల్దార్గా సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మోర్తాడ్ నుంచి బదిలీపై ఆయన ఆర్మూర్కు వచ్చారు. ఇక్కడ పనిచేసిన తహశీల్దార్ గజానన్ ముప్కాల్కు బదిలీపై వెళ్లారు. నూతన తహసీల్దార్ సత్యనారాయణకు...
అక్షరటుడే, ఎల్లారెడ్డి: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ఆర్డీవో ప్రభాకర్ ఆదేశించారు. శుక్రవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులతో కలిసి...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగర శివారులోని బైపాస్ రోడ్లో హెచ్ఎఫ్సీ రెస్టారెంట్ను నుడా ఛైర్మన్ కేశ వేణు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన ఫుడ్ను అందించే క్రమంలో హెచ్ఎఫ్సీ...
అక్షరటుడే, ఎల్లారెడ్డి: వేసవిలో గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలని డీఆర్డీవో సురేందర్ ఆదేశించారు. లింగంపేట మండలంలో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నీటి...
అక్షరటుడే, వెబ్ డెస్క్: సామాజిక సేవలో పేరుపొందిన ప్రఖ్యాత స్వచ్ఛంద సంస్థ 'దేశ్పాండే ఫౌండేషన్' సేవలను తెలంగాణలో విస్తరించడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దేశ్పాండే...