అక్షరటుడే, ఎల్లారెడ్డి: గ్రామ పంచాయతీల్లో నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల ప్రత్యేకాధికారి సురేందర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే...
అక్షరటుడే, ఎల్లారెడ్డి: పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధులు కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బాగా చదివి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఎల్లారెడ్డిలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను గురువారం...
అక్షరటుడే, వెబ్డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం ఎన్డీఏ నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలైనా ఎన్డీఏ...
అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు కాకతీయ ఒలింపియాడ్ పాఠశాల(కేవోఎస్) విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థులు నవీన్, పాయల్ శర్మ ఎంపికయ్యారు. వారిని పాఠశాల డైరెక్టర్ రజనీకాంత్...