అక్షరటుడే, వెబ్డెస్క్: ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బద్రీనాథ్లోని మానా గ్రామం సమీపంలో శుక్రవారం ఉదయం మంచుచరియలు విరిగి...
అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో బకాయిలు ఉన్న ఆస్తిపన్ను క్రమం తప్పకుండా చెల్లించాలని కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో పెండింగ్ లో ఉన్న...
అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు శనివారం జిల్లా క్రీడాకారులను ఎంపిక చేశారు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్లో...
అక్షరటుడే, వెబ్డెస్క్: ఆఫీస్లో ఎన్ని గంటలు ఉన్నాం అన్నది ముఖ్యం కాదని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు. ఎంత సేపు పని చేశామని కాకుండా ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నది...