అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Turmeric Board : జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా భవాని నియమితులైన విషయం తెలిసిందే. కాగా.. సోమవారం నిజామాబాద్ జిల్లాలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో ఆమె...
అక్షరటుడే, నిజాంసాగర్: మండలంలోని గోర్గల్లో బేడీల మైసమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కుస్తీపోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మల్లయోధులు పాల్గొన్నారు. పోటీలు చూసేందుకు...
అక్షరటుడే, భీమ్గల్: ఆంధ్రప్రదేశ్లోని నరసాపురంలో వైఎన్ కళాశాలలో నిర్వహించిన జాతీయ సమైక్యత శిబిరంలో మనోళ్లు ప్రతిభ చూపారు. రాష్ట్రం నుంచి భీమ్గల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపకుడు పడిగెల సుదర్శన్, గంగాప్రసాద్...
అక్షరటుడే, హైదరాబాద్: MLC : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలంగాణలో మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్, వరంగల్ - ఖమ్మం...
అక్షరటుడే, వెబ్డెస్క్: MP Arvind : కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. కిషన్రెడ్డి రాష్ట్రంలోని ప్రాజెక్ట్లకు అడ్డుపడుతున్నారని అనడం సరికాదన్నారు. ఎలా అడ్డు...