టీ కాంగ్రెస్ ఇంఛార్జిగా దీపా దాస్

Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పు జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా దీపా దాస్ మున్షీని ఏఐసీసీ నియమించింది. ప్రస్తుత ఇంఛార్జి థాక్రేకు గోవా బాధ్యతలు అప్పగించింది. గతంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన దీపా దాస్ తాజాగా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిశీలకురాలిగా వ్యవహరించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Beedi Workers | పెరిగిన కరువు భత్యం అమలు చేయాలి