పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Advertisement

అక్షరటుడే, బోధన్: కమిషనరేట్ లోని బోధన్ పట్టణంలో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి జరిపారు. 14 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.42 వేలు సీజ్ చేసినట్లు టాస్క్ఫోర్స్ సీఐలు అంజయ్య, అజయ్ బాబు తెలిపారు. బోధన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan police | చోరీ కేసు అనుమానితుడితో పోలీస్​స్టేషన్​ ఊడ్పించిన పోలీసులు