అక్షరటుడే, కామారెడ్డి : రామారెడ్డి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. అకాల వర్షంతో అన్నదాతలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కళ్లముందే ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement
ఇది కూడా చదవండి : Kalthi kallu | కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం.. పలువురికి అస్వస్థత