అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న గ్రూప్-3 పరీక్ష కేంద్రాలను ఎస్పీ సింధూశర్మ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. పోలీసు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement