అక్షరటుడే, బిచ్కుంద: మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు ధరస్ సాయిలు, సొసైటీ ఛైర్మన్ శ్రీను పటేల్, హన్మాండ్లు, స్వామి, లక్ష్మణ్, గోపి, బాలు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement