అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు భారీగా హైదరాబాద్ నగర వాసులు తరలి వెళ్తున్నారు. రెండు, మూడు రోజులుగా రద్దీ కొనసాగుతుండడంతో ఆర్టీసీకి కాసుల వర్షం కురుస్తోంది. బస్సుల్లో ఇప్పటికే ఐదు లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Railway Stations | ఆ స్టేషన్లలో రైళ్లు ఆగవు.. ఎందుకో తెలుసా!