అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సంక్రాంతి వేడుకల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన భోగి సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటల కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు భోగి పండ్లు పోయడంతో పాటు ముగ్గులు వేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత ఉందన్నారు. ప్రజలు సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  MLC Kavitha | కేసీఆర్​ మంచోడు కావొచ్చు.. నేను కొంచం రౌడీ టైప్​: కవిత