Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని మూడోటౌన్ పరిధిలో గల గౌతంనగర్లో చైన్స్నాచింగ్కు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గౌతంనగర్కు చెందిన పాత నేరస్తుడు సాయి, కీర్తిరాజ్ సహకారంతో ఈనెల 4న తెల్లవారుజామున చైన్స్నాచింగ్కు పాల్పడ్డారని పేర్కొన్నారు. విచారణ చేపట్టి గురువారం ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
Advertisement