Advertisement

అక్షరటుడే, ఇందూరు: నగరంలోని ఆర్టీవో కార్యాలయంలో డీటీసీ దుర్గా ప్రమీలను ఆర్టీఏ సభ్యుడు రాజా నరేందర్​ గౌడ్​ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. అనంతరం డీటీవో ఉమా మహేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​ ప్రహ్లాదరావును కలిశారు. ఆయన వెంట ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్​ తదితరులున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Medicover​ Hospital | మెడికవర్‌ ఆస్పత్రిలో అవగాహన శిబిరం