Advertisement
అక్షరటుడే, నిజామాబాద్సిటీ: మద్యం తాగి వాహనాలు నడిపిన ఐదుగురికి జైలు శిక్ష పడినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిన 15 మందిని కోర్టులో హాజరుపర్చగా ఒకరికి మూడు రోజులు, నలుగురికి రెండు రోజుల చొప్పున జడ్జి జైలు శిక్ష విధించారని చెప్పారు. మరో 10 మందికి రూ.12,500 జరిమానా వేశారని తెలిపారు.
Advertisement