Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి నియోజకవర్గం కొడంగల్​లో రైతు దీక్షకు మాజీ మంత్రి కేటీఆర్​ హైదరాబాద్​ నుంచి బయలుదేరారు. కోస్గిలో బీఆర్​ఎస్​ తలపెట్టిన రైతు నిరసన దీక్షలో ఆయన పాల్గొంటారు. రుణమాఫీ, రైతు సమస్యలపై కేటీఆర్​ ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్​రెడ్డి, పాడి కౌశిక్​రెడ్డి తదితరులున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  BRS | వరంగల్ దేవన్నపేటలో భారాస రజతోత్సవ సభా స్థలి పరిశీలన