Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలో కొత్తగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నట్లు తహశీల్దార్‌ మహేందర్‌ తెలిపారు. మండలంలో 2500 దరఖాస్తులు రాగా, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేయాలని ఆపరేటర్లకు సూచించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Telangana Govt : నూత‌న‌ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై తెలంగాణ స‌ర్కార్ తాజా అప్‌డేట్‌