అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన నగరంలోని కంఠేశ్వర్​ బైపాస్​ రోడ్డులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బైపాస్​ రోడ్డులో నివసించే శేఖర్​ ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి సోమవారం కుంభమేళాకు వెళ్లాడు. దొంగలు ఇంట్లోకి చొరబడి రెండు తులాల బంగారం, రూ.40 వేల నగదు ఎత్తుకెళ్లారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nasrullabad police | నస్రుల్లాబాదులో దొంగల బీభత్సం