Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: నగరంలోని కంఠేశ్వర్​లో దర్గా స్థలాన్ని కాపాడాలని ఎంఐఎం నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. దర్గా, శ్మశాన వాటిక స్థలంలో అక్రమంగా మొరం తవ్వుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్​, నగర అధ్యక్షుడు షకీల్ అహ్మద్​ తదితరులు పాల్గొన్నారు.

Advertisement