Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఆశావర్కర్లకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వారికి గ్రాడ్యూటీ చెల్లించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఒక్కో కార్యకర్తకు రూ. లక్షన్నర వరకు లబ్ధి చేకూరనుంది. అలాగే జీతంతో పాటు 180రోజుల మెటర్నిటీ లీవ్కు కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పదవీవిరమణ వయస్సు కూడా 62 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీలోని 42,752 మంది ఆశాకార్యకర్తలకు లబ్ధి చేకూరనుంది.
Advertisement