Advertisement
అక్షరటుడే, నిజాంసాగర్:
Advertisement
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండే అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, మాజీ ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి పాల్గొన్నారు.