ROB : మామిడిపల్లి ఆర్వోబీ ప్రారంభం

ROB : మామిడిపల్లి ఆర్వోబీ ప్రారంభం
ROB : మామిడిపల్లి ఆర్వోబీ ప్రారంభం
Advertisement

అక్షరటుడే, ఆర్మూర్ : ROB :ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వద్ద నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిపై మంగళవారం రాకపోకలు ప్రారంభమయ్యాయి. బ్రిడ్జి పనులతో కొన్ని నెలలుగా గోవింద్​పేట మీదుగా జాతీయ రహదారి 44పైకి వాహనదారులు చేరుకునేవారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో వాహనదారులు మామిడిపల్లి మీదుగా హైవేను చేరుకుంటున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Aloor | ఆలూర్‌లో కామ దహనం