Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్–సౌతాఫ్రికా మధ్య మరికొన్నిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి సెమీస్లో భారత్ విజయం సాధించి ఫైనల్కు చేరగా.. నేడు రెండో సెమీస్ జరుగుతోంది. ఈ సెమీఫైనల్లో గెలిచిన జట్టుతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
Advertisement