Champions Trophy | ఐదో వికెట్​ కోల్పోయిన కివీస్​ జట్టు
Champions Trophy | ఐదో వికెట్​ కోల్పోయిన కివీస్​ జట్టు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Champions Trophy | ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​ మ్యాచ్​లో న్యూజీలాండ్​​ జట్టు ఐదో వికెట్​ కోల్పోయింది. వరుణ్​ చక్రవర్తి బౌలింగ్​లో ఫిలిప్స్​ ఔట్​ అయ్యాడు. కివీస్​ జట్టు 37.5 ఓవర్లలో 165 పరుగులు చేసింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Virat Kohli : ఫైన‌ల్‌కు ముందు అభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్న కోహ్లీ.. అస‌లేమైందంటే..!