INTER EXAMS | ఇంటర్​ పరీక్షల్లో ఒకరి డిబార్​
INTER EXAMS | ఇంటర్​ పరీక్షల్లో ఒకరి డిబార్​
Advertisement

అక్షరటుడే, ఇందూరు: INTER EXAMS | ఇంటర్​ పరీక్షల్లో భాగంగా మంగళవారం ఫస్టియర్​ బోటనీ, పొలిటికల్ సైన్స్, గణితం–1ఏ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 21,218 మంది విద్యార్థులకు గాను 20,366 మంది హాజరయ్యారు. 852 మంది గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. డిచ్​పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad City | ఆటో ఢీ: విద్యార్థికి గాయాలు