Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్ : Guntoor | ట్రిపుల్ ఎక్స్ సబ్బుల కంపెనీ అధినేత మాణిక్కవేల్ అరుణాచలం మరణించారు. తమిళనాడుకు చెందిన ఆయన గుంటూరులో స్థిరపడ్డారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్కవేల్ గుంటూరు అరండల్ పేటలో గురువారం మృతి చెందారు. ఇక్కడి నుంచే సబ్బుల వ్యాపారం మొదలుపెట్టిన ఆయన బిజినెస్లో సక్సెస్ అయ్యారు.
Advertisement