అక్షరటుడే, వెబ్డెస్క్ : Legislative Council | పంచాయతీరాజ్ సవరణ బిల్లును శాసనమండలిలో బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఆమోదం పొందినట్లు మంత్రి సీతక్క తెలిపారు. కేంద్రం ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు. బిల్లు ఆమోదం సందర్భంగా ఆమె సభలో మాట్లాడారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. జిల్లాలు, మండలాల విభజన సమయంలో జరిగిన పొరపాట్లను సరిచేస్తామని ఆమె తెలిపారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement