అక్షరటుడే, వెబ్డెస్క్ : Komatireddy | మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు నియోజకవర్గాలైన గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటను మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. ‘మీ ముగ్గురు చల్లగా ఉంటే సరిపోతుందా’ అని ఆయన ప్రశ్నించారు. ఆ నియోజకవర్గాల్లో మాత్రమే రోడ్లు వేశారని పక్కనే ఉన్న దుబ్బాక, హుజురాబాద్ను పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి చర్యలు చేపడుతుందన్నారు. పార్టీలకు అతీతంగా నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.
Komatireddy | మీ ముగ్గురు చల్లగా ఉంటే సరిపోతుందా.. మంత్రి కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement