Nizamsagar | నిజాంసాగర్‌లో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర

Nizamsagar | నిజాంసాగర్‌లో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర
Nizamsagar | నిజాంసాగర్‌లో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర

అక్షరటుడే, నిజాంసాగర్‌: Nizamsagar | నిజాంసాగర్ మండలంలోని మంగళూరు, నర్సింగ్‌రావు పల్లి, వెల్గనూరు, వడ్డేపల్లి, జక్కాపూర్, మల్లూరు గ్రామాల్లో మంగళవారం కాంగ్రెస్‌ నాయకులు(Congress Leaders)  జైబాపు(Jai Bapu).. జైభీమ్‌(Jai Bheem).. జై సంవిధాన్‌(Jai Samvidhan) పేరిట రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు.

Advertisement

ఈ సందర్భంగా పిట్లం ఏఎంసీ ఛైర్మన్‌(Pitlam AMC Chairman) చీకోటి మనోజ్‌ కుమార్(Chikoti Manoj Kumar), పార్టీ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamsagar | హెచ్​ఎం రాధాకిషన్ సేవలు మరువలేనివి..