viral video | పట్టాలపై పడుకొని రైలు కింద స్టంట్​.. ఆ తర్వాత ఏమయ్యిందంటే..!

viral video | పట్టాలపై పడుకొని రైలు కింద స్టంట్​..నెటిజన్ల విమర్శలు
viral video | పట్టాలపై పడుకొని రైలు కింద స్టంట్​..నెటిజన్ల విమర్శలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: viral video  ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ఉన్నావ్‌కు చెందిన ఒక వ్యక్తి రైల్వే ట్రాక్‌ (railway tracks)పై ప్రమాదకరమైన స్టంట్(dangerous stunt) చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియా(social media)లో వైరల్​ కావడంతో నెటిజన్లు(Netizens )తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

కాగా.. ఆ యువకుడిని రంజిత్ చౌరాసియాగా గుర్తించారు. అతను చేసిన స్టంట్​ వైరల్​ కావడంతో పాటు ప్రస్తుతం రంజిత్ జైలు(Jail) ఊచలు లెక్కిస్తున్నాడు.

ఈ విషయాన్ని సచిన్ గుప్తా అనే జర్నలిస్ట్(journalist) Xలో పంచుకున్నాడు. చౌరాసియా మొబైల్ చేత బట్టుకుని పట్టాల మధ్య పడుకుని, వేగంగా వెళ్తున్న ట్రైన్​ ను చిత్రీకరించాడు. రైలు వెళ్లిపోయాక బయటకు వచ్చాడని చెప్పుకొచ్చాడు. రీల్​ కొడుకు(Reel’s son)గా రంజిత్​ను జర్నలిస్ట్ వర్ణించాడు. ఈ రీల్​ కొడుకు అరెస్టు చేయబడి, ప్రస్తుతం జైలుకు వెళ్తున్నట్లు ట్వీట్(tweet)​ చేశాడు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Reels | గంగా నదిలో రీల్స్​.. నీటిలో కొట్టుకుపోయిన యువతి