అక్షరటుడే, వెబ్డెస్క్: IRCTC | వేసవి వచ్చిందంటే చాలు ప్రజలు వివిధ ప్రాంతాలను సందర్శించాలి అనుకుంటారు. పిల్లలకు సెలవులు holidays ఉండటంతో అలా వెళ్లి సేద తీరాలని భావిస్తారు. వేసవి వేళ రైల్వే మంచి ప్యాకేజీ ప్రకటించింది.
పర్యాటకులకు అనుగుణంగా ఐఆర్సీటీసీ IRCTC కూడా ప్రత్యేక ప్యాకేజీలు special packages తీసుకు వస్తోంది. ఇందులో భాగంగా అంబేడ్కర్ యాత్ర Ambedkar Yatra rail విత్ పాంచ్ జ్యోతిర్లింగ్ను five Jyotirlinga ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా అంబేడ్కర్కు సంబంధించిన ప్రాంతాలతో పాటు ఐదు జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకోవచ్చు.
IRCTC | ఏయే ప్రాంతాలు చూడొచ్చంటే..
అంబేడ్కర్ యాత్ర Ambedkar Yatra జూన్ 3న ప్రారంభం కానుంది. మొత్తం తొమ్మిది రోజులు పాటు సాగే ఈ యాత్రలో అంబేడ్కర్తో ముడిపడి ఉన్న నాగ్పూర్ nagpur junction , మౌ Nagpur and Mau ప్రాంతాలను సందర్శించవచ్చు. నాగ్పూర్లోని దీక్షభూమి స్థూపం Deekshabhoomi Stupa in Nagpur, శ్రీ స్వామి నారాయణ్ మందిర్ swami narayana mandir, ఉజ్జయినిలోని ujjain మహకాళేశ్వరం జ్యోతిర్లంగం Mahakaleshwaram Jyotirlingam, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, మౌ ప్రాంతంలోని అంబేడ్కర్ జన్మభూమి, నాసిక్లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం nasik trimbakeshwar, పూణేలోని pune భీమశంకర, ఔరంగాబాద్లోని Aurangabad గ్రిశ్నేశ్వర జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు.
IRCTC | టికెటు రేట్లు..
సికింద్రాబాద్ నుంచి ఈ రైలు ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ Secunderabad, కామారెడ్డి Kamareddy, నిజామాబాద్ Nizamabad, ధర్మాబాద్, పూర్ణ స్టేషన్లలో బోర్డిండ్, డీ బోర్డింగ్ boarding and de-boarding సౌకర్యం ఉంది. ఈ రైలులో మొత్తం 718 సీట్లు ఉంటాయి. ఎకానమిలో రేట్లు పెద్దలకు రూ.14,700, పిల్లలకు రూ.13,700గా ఉంటుంది. స్టాండర్డ్లో పెద్దలకు రూ.22,900, పిల్లలకు 21,700, కంఫర్ట్లో రూ.29,900, పిల్లలకు 28,400గా నిర్ణయించారు.