అక్షరటుడే, ఎల్లారెడ్డి : లింగంపేట మండల కేంద్రంలో గురువారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. హిందూ ఆలయాలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  ED office | 17న ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకుల నిరసన