అక్షరటుడే, ఇందూరు: Alumni Association | నగరంలోని ఎస్ఎన్వీ హైస్కూల్(మాణిక్ భవన్) 2011–2012 విద్యార్థులు పూర్వవిద్యార్థుల సమ్మేళనం(Alumni Association) జరుపుకున్నారు. 13 ఏళ్ల తర్వాత విద్యార్థులంతా ఒక్కచోట కలిశారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను(Teachers) ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement