Nizam sagar | పదోతరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు
Nizam sagar | పదోతరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు
Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్: Nizam sagar | పెద్ద కొడప్​గల్​ మండలంలోని కాటేపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం పదో తరగతి(10th class) విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని, పాఠశాలకు పేరు తేవాలని సూచించారు.

అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల హెచ్​ఎం ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు యాదవ్ శంకర్, లలిత, సుజాత, సునీత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement