Advertisement
అక్షరటుడే, కామారెడ్డి:
Advertisement
పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి పాత రాజంపేట వరకు మారథాన్ చేపట్టారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి, డైరెక్టర్ స్వర్ణలత, విద్యాసంస్థల ప్రతినిధులు, సీఐ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement