అక్షరటుడే, వెబ్డెస్క్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లి వస్తున్న ఆంధ్రప్రదేశ్ భక్తుల మినీ బస్సును ఎదురుగా వచ్చిన ట్రక్ ఢీకొట్టింది. జబల్ పూర్ జిల్లా సిహోరా వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా ఏడుగురు మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు.
Advertisement
Advertisement