అక్షరటుడే, ఎల్లారెడ్డి: Alumni Reunion | మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు government school చెందిన 1995 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం Alumni Reunion నిర్వహించారు. ఈ సందర్భంగా తమ చిన్ననాటి జ్ఞాపకాలు childhood memories నెమరు వేసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత ఒక్క చోట కలుసుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు షర్పులక్, కిషన్, జగ్దేశ్వర్, కిష్టయ్యలను ఘనంగా సన్మానించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement