అక్షరటుడే, ఇందూరు: నగరంలోని బ్యాంక్ కాలనీ సత్యనారాయణ స్వామి దేవాలయ ఆవరణలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించనున్నారు. ఈ మేరకు సోమవారం కాలనీవాసులు ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad City | డంపింగ్ ​యార్డు పొగతో స్థానికుల అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు