Encounter | ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు మావోయిస్ట్​ అగ్రనేతల మృతి

Encounter | ఛత్తీస్​గఢ్​లో మళ్లీ ఎన్​కౌంటర్​.. ఇద్దరు మావోయిస్ట్​ అగ్రనేతల మృతి
Encounter | ఛత్తీస్​గఢ్​లో మళ్లీ ఎన్​కౌంటర్​.. ఇద్దరు మావోయిస్ట్​ అగ్రనేతల మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Encounter | ఛత్తీస్​గఢ్​లో Chhattisgarh మళ్లీ ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. దండకారణ్యంలోని Dandakaranyam బస్తర్​ అటవీ bastar forest ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు Maoist leaders మృతి చెందారు.

Advertisement

అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు Security forces కూంబింగ్​ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్​కౌంటర్​లో మావోయిస్టుల కమాండర్ Maoist commander, తూర్పు బస్తర్ డివిజన్ సభ్యుడు హల్దార్, ఏరియా కమిటీ సభ్యుడు రమే మృతి చెందారు. హల్దార్​పై రూ.8 లక్షలు, రమేపై రూ.5 లక్షల రివార్డు ఉంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Kashmir | ముగ్గురు ఉగ్రవాదుల హతం

కాగా ఇటీవల వరుస ఎన్​కౌంటర్లతో encounters మావోయిస్టులు భారీ సంఖ్యలో హతం అవుతున్నారు. దండకారణ్యాన్ని Dandakar forest జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు మావోయిస్టులు Maoists అంతమే లక్ష్యంగా దూసుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎన్​కౌంటర్లలో 140 మంది మావోయిస్టులు Maoists మృతి చెందారు.

Advertisement