Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో భారీ ఎన్​కౌంటర్​

Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో భారీ ఎన్​కౌంటర్​
Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో భారీ ఎన్​కౌంటర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | ఛత్తీస్​గఢ్​(Chhattisgarh)లో మరో భారీ ఎన్​కౌంటర్​(Encounter) చోటు చేసుకుంది. సుక్మా జిల్లా గోగుండ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం మావోయిస్టులు(Maoist), భద్రతా బలగాల(Security Forces) మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement

ఇటీవల వరుస ఎన్​కౌంటర్లతో మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నిత్యం కూంబింగ్​ నిర్వహిస్తున్న భద్రతా బలగాలు మావోయిస్టులను మట్టు పెడుతున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Maoist | మావోయిస్టులకు మరో షాక్​.. 50 మంది లొంగుబాటు

మూడు నెలల వ్యవధిలో సుమారు వంద మంది మావోయిస్టులు ఎన్​కౌంటర్​లో హతమయ్యారు. 2026 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా(Amit sha) ప్రకటించారు. ఈ మేరకు భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పడుతూ నక్సల్స్​ పని పడుతున్నాయి.

Advertisement